- Advertisement -
అమరావతి: కీలక బిలుల ఆమోదానికి అవరోధంగా తయారైన రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయడానికి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. కాసేపట్లో క్యాబినెట్ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. శాసనసభ ఆమోదం పొందిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.
AP Cabinet accepts to Dissolve Council, State Cabinet under the leadership of CM YS Jaganmohan Reddy met today and approved a resolution
- Advertisement -