Tuesday, May 7, 2024

పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఎపి పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ మారింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేశ్ కుమార్ శనివారం విడుదల చేశారు. ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, 27న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నట్లు ఎపి ప్రభుత్వం తెలిపింది.

AP SSC Exam New Schedule 2020 released

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News