- Advertisement -
హైదరాబాద్: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ, ఎపి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలోనే ఈ సమావేశం జరుగనుండగా.. కేంద్రమంత్రి షెకావత్ కు కరోనా సోకడంతో వాయిదా పడింది.
Apex Council meeting on Oct 6 over TS and AP water disputes
- Advertisement -