Wednesday, May 8, 2024

కాబోయే వరుడిపై కత్తులతో దాడి

- Advertisement -
- Advertisement -

Attack on bride before two day marriage

 

కర్నూలు: రెండు రోజుల్లో పెళ్లి ఉండగా యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యువకుడు తన తండ్రితో కలిసి వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేసి పారిపోయారు. గాయపడిన కుమారుడిని ఆస్పత్రికి స్థానికులు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News