Sunday, April 28, 2024

క్రికెటర్ల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ..

- Advertisement -
- Advertisement -

ముంబై: బిసిసిఐ క్రికెటర్ల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోనుంది. ఈ నెల19నుంచి దుబాయిలో ప్రారంభం కానున్న ఐపిఎల్ రెండో విడత మ్యాచ్‌ల సందర్భంగా అందులో పాల్గొనే ఆటగాళ్లకు ప్రతి మూడు రోజులకో సారి ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఇందుకోసం దుబాయికి చెందిన ఓ ఆరోగ్య సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది. అత్యవసర వైద్య నిపుణులు, ఎయిర్ అంబులెన్స్, ఇతర సహాయక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచనుంది.

BCCI to facilitate more RT PCR Tests during IPL 2nd phase

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News