Sunday, May 5, 2024

బిజెపి కార్పొరేటర్ల దాడిని ఖండించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

BJP hooligans vandalised GHMC office

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కార్యాలయంపై బిజెపి కార్పొరేటర్ల దాడిని మంత్రి కెటిఆర్ ఖండించారు. బిజెపి కార్పొరేటర్లు వీది రౌడీలు, దుండగులు, పోకిరీల్లా వ్యవహరించారని తన ట్వీట్టర్‌లో కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటనతో గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని ఎలా అనుసరిస్తారనేది అర్థమవుతుందన్నారు. ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిపిని కోరారు. జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బిజెపి కార్పొరేటర్లు హంగామా సృష్టించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News