Saturday, May 4, 2024

కెటిఆర్ బర్త్ డే…. రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: గోపీనాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రక్తదానమే మహాదానం-రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాగంటి గోపీనాథ్ తెలిపారు. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 24న యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించే మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాట్లను ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ పర్యవేక్షించారు. బ్లడ్ డోనేషన్ క్యాంపులో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నాలని కోరారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News