Monday, May 13, 2024

‘టిఆర్ఎస్ విశిష్ట పథకాల కరదీపిక’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ప్రగతి భవన్ లో  ‘టిఆర్ఎస్ విశిష్ట పథకాల కరదీపిక’ పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ కి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు పిఎల్ శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ‘టిఆర్ఎస్ విశిష్ట పథకాల కరదీపిక’ పుస్తకాన్ని రచించారు.  ఈ కార్యక్రమంలో నగర మేయర్ తో పాటు పలువురు ఎంఎల్ సి, ఎంఎల్ఎలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News