Friday, April 26, 2024

ప్రముఖ వ్యాపారవేత్త గోవర్థన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Businessman Govardhan passed away

నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుకల గోవర్ధన్ మంగళవారం కన్నుమూశారు.  ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో గోవర్థన్ తుదిశ్వాస విడిచారని కుటుంబు సభ్యులు తెలిపారు. పార్థివ దేహాన్ని ఈ ఉదయం 10 గంటలకు నల్లగొండలోని నటరాజ్ థియేటర్ వద్ద మిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆయన మృతిపట్ల నల్లగొండ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నాయకులు, వ్యాపారవేత్తలు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News