Saturday, May 4, 2024

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం బాధాకరం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

Chandrababu mourns death of Bojjala Gopala Krishna Reddy

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన మృతిపట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. బొజ్జల గోపాలకృష్ణరెడ్డి మరణం బాధాకరమన్నారు. ఆయన మరణం టిడిపికి తీరని లోటని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బొజ్జల మృతిపట్ల పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News