Monday, May 13, 2024

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు..

- Advertisement -
- Advertisement -

టిడిపి అధినేత చంద్రబాబు నాయడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న చంద్రబాబు దంపతులకు వైకుంట కాంప్టెక్స్ వద్ద ఆలయ అధికారులు సాదరస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అంతరం రంనాయకుల మండపంలో ఆలయ అర్చకులు చంద్రబాబుకు వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News