Wednesday, May 1, 2024

జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు పారిశుద్ధ్య కార్యక్రమం….

- Advertisement -
- Advertisement -

Clean ang green in Telangana

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాలతో తెలంగాణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నామని పంచాతీయ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమం ఉంటుందన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడతున్నామన్నారు. పల్లెల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం పై అవగాహన పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాలను మెరుగుపరుస్తామన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News