Saturday, May 4, 2024

Karnataka Result 2023: సిఎం బసవరాజ్ బొమ్మై విజయం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు శనివారం కొనసాగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 84 బిజెపి 48, జెడిఎస్ 18, ఇతరులు 03 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గాంలోని వీఐపీ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌పై 20 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. సీఎం బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారి విజయం సాధించారు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News