- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ చివరి నిమిషంలో మారిపోయింది. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్స్ ఖరారు కావడంతో జగన్ శనివారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. శనివారం 12 గంటలకు న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జగన్ భేటీ కానున్నారు. హైకోర్టు తరలింపుపై రవిశంకర్ ప్రసాద్ తో చర్చించనున్నారు. ఇవాళ మరికొంత మంది కేంద్ర మంత్రులను కూడా కలిసేఅవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్టు తరలింపుపై ప్రధాని మోడీ, అమిత్ షాకి జగన్ వివరించారు.
CM Jagan To Be Meet Law minister Ravi Shankar Prasad
- Advertisement -