Thursday, May 2, 2024

లక్షా యాబై వేల ఉద్యోగాలు భర్తీ: పల్లా

- Advertisement -
- Advertisement -

CM KCR Develop to Telangana

వరంగల్: తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పల్లా మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు లక్షా యాబై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. దేశంలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ విషయంలో విపక్ష నేతలు ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ హామీ ఇచ్చిన పథకాలను తూచతప్పకుండా చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News