- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్కు యాంటిజెన్, ఆర్టిపిసిఆర్ ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. బుధవారం యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్లో సిఎంకు నెగెటివ్ వచ్చింది. అదే రోజు నిర్వహించిన ఆర్టిపిసిఆర్ రిపోర్ట్లో కచ్చితమైన ఫలితం రాలేదని సిఎం కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎం.వి రావు తెలిపారు.
CM KCR tests Positive for Covid 19 in RT-PCR
- Advertisement -