Sunday, April 28, 2024

కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం..

- Advertisement -
- Advertisement -

Photo courtesy by ANI

న్యూఢిల్లీ: కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కార లభించింది. మంగళవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పరమవీర చక్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మహావీర చక్ర పురస్కారాన్ని సంతోష్ బాబు భార్యత సంతోషి, తల్లి అందుకున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు గతేడాది జూన్‌లో గాల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీ దాడిని ప్రతిఘటించి వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 23మంది భారత జవాన్లు అమరులయ్యారు.

Colonel Santosh Babu Awarded Maha Vir Chakra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News