Tuesday, May 7, 2024

5 కోట్ల పోస్ట్ కార్డులతో మోడీకి అభినందనలు : బిజెపి

- Advertisement -
- Advertisement -

Congratulations to Modi with 5 crore postcards: BJP

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రజాసేవలో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో 20 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. మోడీ 71వ జన్మ దినోత్సవాల సందర్భంగా సేవ, సమర్పణ్, అభియాన్‌ను సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించనున్నది. ఈమేరకు బిజెపి చీఫ్ జెసి నడ్డా ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News