Friday, May 3, 2024

నగర సిపిని కలిసిన ఎఎస్సైలుగా పదోన్నతి పొందిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Constable promoted to ASI

మనతెలంగాణ, సిటిబ్యూరో:  ఇటీవల ఎఎస్సైలుగా పదోన్నతి పొందిన హెడ్‌కానిస్టేబుళ్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కలిశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను ఇటీవల ఎఎస్సైలుగా పదోన్నతి పొందిన ఏడుగురు కలిశారు. ట్రాఫిక్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న జెవి చౌదరి, సిఎస్‌డబ్లూలో పనిచేస్తున్న గంగాధర్, రిషిపాల్, కుమారస్వామి, కిష్టయ్య, సైదులు, రామకృష్ణ ఎఎస్సైలుగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన ఎఎస్సైలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News