- Advertisement -
రోనా కేసుల బులిటిన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 30,376 కరోనా పరీక్షలు నిర్వహించగా వాటిలో 317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,84,391కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,529కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 536 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,76,244 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,618 యాక్టివ్ కేసులున్నాయని, 4,535 మంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
- Advertisement -