Sunday, April 28, 2024

కరోనా సోకిన యువతి బాత్రూమ్‌లో ఉరేసుకొని….

- Advertisement -
- Advertisement -

Suicide

 

ముంబయి: కరోనా సోకిన యువతి (29) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బివైఎల్ నైర్ ఆస్పత్రిలో కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న యువతి బుధవారం ఉదయం బాత్‌రూమ్‌లో వెళ్లింది. ఎంత సేపటికి డోర్ తీయకపోవడంతో వైద్య సిబ్బంది బలవంతంగా డోర్‌ను ఓపెన్ చేశారు. దుప్పట సహాయంతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Corona Patient commit suicide in bathroom in Maha
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News