- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తోంది. ప్రపంచంలో కరోనా కేసులు కోటి 92లక్షలకు చేరాయి. ఇప్పటివరకు 7.16 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. కోటి 23లక్షల 44వేల మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 20.24,395కు చేరుకున్నాయి. దేశంలో 41,585 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో 13,73,859 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో అత్యధికంగా మహారాష్ట్రలో 4,79,779 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 16,792 మందిని కరోనా కబలించింది. అత్యధి అటు ఎపిలో కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 1,96,789 మందికి వైరస్ సోకింది. 1,753 మంది కరోనాతో చనిపోయారు.
- Advertisement -