Saturday, April 27, 2024

6.65 శాతం క్రైమ్ రేటు పెరిగింది: సిపి సజ్జనార్

- Advertisement -
- Advertisement -

Crime rate increased in Cyberabad

హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది 6.65 శాతం క్రైమ్ రేటు పెరిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు 135 శాతం పెరిగాయని, ఆర్థిక నేరాలు 45 శాతం పెరిగాయన్నారు. హత్యలు, హత్యాయత్నం కేసులు 8 శాతం, దోపిడీలు, చోరీలు గతేడాదితో పోలిస్తే 12 శాతం, రోడ్డు ప్రమాదాలు గతేడాదితో పోలిస్తే 22.7 శాతం తగ్గాయని వెల్లడించారు. 2302 మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయని, గతేడాదితో పోలిస్తే మహిళలపై 18.66 శాతం వేధింపులు తగ్గాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News