Wednesday, May 1, 2024

ఉస్మానియాలో రక్తదానం చేసిన డిసిపి శిల్పవల్లి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో మాదాపూర్ డిసిపి శిల్పవల్లి రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగాగా పాల్గొన్న మాదాపూర్ డిసిపి శిల్పవల్లి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని అన్నారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News