- Advertisement -
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహానికి గుర్తు తెలియని వ్యక్తులు గుండు గీశారు. పోచారం గ్రామానికి చెందిన వృద్ధురాలు చనిపోవడంతో క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం అత్యక్రియలు చేశారు. మూడు రోజుల తరువాత కుటుంబ సభ్యులు సమాధి వద్దకు వెళ్లగానే వెంట్రుకలు బయట కనిపించడంతో బయటకు తీసి చూడగా శవానికి గుండు గీసి ఉంది. దీంతో పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు.
Dead body Head shaved in Patancheru in Sangareddy
Dead body Head shaved in Patancheru
- Advertisement -