Friday, May 3, 2024

భద్రాద్రి రామాలయానికి రూ: 2 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

భద్రాచలం: భద్రాచం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి హైదరాబాద్ తార్నాకకు చెందిన కె ఇంద్రసేనారెడ్డి గురువారం రూ: 2 లక్షలు విరాళంగా ఇచ్చారు. దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ: లక్ష కాగా మిగిలిన రూ: లక్ష రామాలయానికి చెందిన గోశాల నిర్మాణానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం సూపరిండెంట్ సాయిబాబకు ఆయన గురువారం అందజేశారు. దాతలను దేవస్థానం తరుపున ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News