Saturday, April 27, 2024

ఖర్గే: అయ్యయ్యో.. జేబులు ఖాళీ ఆయెనే!

- Advertisement -
- Advertisement -

పాపం కాంగ్రెస్ పార్టీ డబ్బుల్లేక ఇబ్బంది పడుతోందట! ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గీ స్వయంగా ఈ మాట చెప్పారు. లోక్ సభ ఎన్నికల వేళ తమ పార్టీ నిధులు లేక అల్లాడుతోందనీ, పార్టీ బ్యాంక్ ఖాతాలను అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి స్తంభింపచేసిందని ఆయన ఆరోపించారు. ప్రజలు విరాళాలుగా ఇచ్చిన సొమ్మును ఫ్రీజ్ చేయడంతో తమ వద్ద ఖర్చు పెట్టడానికి డబ్బు లేదని ఆయన వాపోయారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలే ముందుకు రావాలని, కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News