Friday, April 26, 2024

డివైడర్ ను ఢీకొని ప్రైవేట్ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

Driver killed after private bus turnover in Kurnool

కర్నూల్: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తేన్న సమయంలో జిల్లాలోని ఉలిందకొండ వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. బస్సులో ఉన్నపలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Driver killed after private bus turnover in Kurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News