Tuesday, May 7, 2024

కోల్‌కతాలో 8మంది రిటర్నింగ్ అధికారులను తొలగించిన ఇసి

- Advertisement -
- Advertisement -

EC Removes 8 Returning officers in Kolkata

కోల్‌కతా: కోల్‌కతాలోని 8 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 26, 29వ తేదీల్లో పోలింగ్ జరగనున్నది. వారి స్థానాల్లో నూతన అధికారులను నియమించిందని ఓ అధికారి తెలిపారు. ఆ అధికారులు టిఎంసికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయని ఇసి వర్గాలు తెలిపాయి. అయితే, వారు మూడేళ్లకు పైగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నందున బదిలీ చేశామని సిఇఒ అరీజ్ అఫ్తాబ్ తెలిపారు.

EC Removes 8 Returning officers in Kolkata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News