Wednesday, May 15, 2024

ఆ ఉద్యోగులు స్టిక్కర్ ఏర్పాటు చేసుకోవాలి: రఘుమారెడ్డి

- Advertisement -
- Advertisement -

Electrical employees exception from lock down

హైదరాబాద్: విద్యుత్ శాఖకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యుత్ ఉద్యోగులు తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు ధరించాలని సిఎం రఘుమారెడ్డి కోరారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించటంలో భాగంగా విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు, అధికారులు రాత్రి, పగలు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు, అధికారులు, ఐడి కార్డు, సంస్థకు చెందిన స్టిక్కర్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News