Tuesday, April 30, 2024

ఇంగ్లాండ్ 120/5

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్యజరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 33 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 166 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. అశ్విన్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. జాక్ క్రాలే 60 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. బెన్ స్టోక్స్ నాలుగు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. బెన్ డకెట్ (15), జోయ్ రూట్(11), ఓలీ పోప్(0) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో జానీ బయిర్‌స్టో(30), బెన్ ఫోక్స్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 353
ఇండియా తొలి ఇన్నింగ్స్: 307

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News