Tuesday, April 30, 2024

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ జట్టు 42 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టు నడి విరిచాడు. జాక్ క్రాలే 79 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ డకెట్(27), ఓలీ పోప్(11) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్ (21), జానీ బయిర్ స్టో(21) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News