Monday, April 29, 2024

క్రికెటర్ ఈశ్వర్ గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఐపిఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. వైజాగ్ లోని గాజువాకలో ఈశ్వర్ ఇంటి వద్ద ఈశ్వర్ మృతదేహానికి క్రికెటర్ శ్రీకర్ భరత్ నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల పలువురు క్రికెటర్లు ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. సెహ్వాగ్, గంగూలీ, సచిన్, కోహ్లీ, పాంటింగ్, డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్లు సంతాపం తెలిపారు.

Also Read: 10 నిమిషాలు ముద్దు పెట్టుకున్నందుకు రెండు నెలలు విశ్రాంతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News