Tuesday, April 30, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. గోదావరి నది ప్రవాహంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 30వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1090 అడుగులకు చేరుకుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. పూర్తి నీటి మట్టం 90 టిఎంసిలు ఉండగా, ప్రస్తుతం 85.3 టిఎంసిలుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News