- Advertisement -
జైపూర్: రాజస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి మానిక్ చంద్ సూచన కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజులకే బుధవారం కన్ను మూశారు. 89 ఏళ్ల ఆయన కొద్దిరోజులు కరోనా నివారణకు చికిత్స పొందారు. కానీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈరోజు ఉదయం తన నివాసంలో ఆయన చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి కాంగ్రెస్, బిజెపి నేతలు సంతాపం వెలిబుచ్చారు.
Former Rajasthan minister ManikChand dies
- Advertisement -