Friday, April 26, 2024

ఒకే కుటుంబంలో కరోనాకు నలుగురు బలి

- Advertisement -
- Advertisement -

Strong evidence covid spreads through air

మహబూబాబాద్: ఒకే కుటుంబంలో కరోనా నలుగురు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగింది. 11 రోజుల వ్యవధిలోనే ఇద్దరు కుమారులతో సహా తల్లిదండ్రులు మృత్యువాతపడ్డారు. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. మే 2న తండ్రి, మే 4న పెద్ద కుమారుడు, మే 11న చిన్న కుమారుడు, మే 13న తల్లి చనిపోయింది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News