Wednesday, May 8, 2024

కెసిఆర్ ను కలిసిన గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు…

- Advertisement -
- Advertisement -

Gazetted Officers Association president meet with CM KCR

హైదరాబాద్: ప్రగతి భవన్ లో గురువారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రికి పెళ్లి పత్రికను ఆమె అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News