Friday, May 3, 2024

యుపిలో ప్రేమికులపై కాల్పులు..

- Advertisement -
- Advertisement -

Girl's Relatives Fire on Lovers in Uttar Pradesh

ముజఫర్‌నగర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ప్రేమికులపై యువతి బంధువులు కాల్పులు జరిపారు. ఖటోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపల్‌హేడ గ్రామంలో శనివారం ఈ సంఘటన జరిగింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హాస్పిటల్‌లో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు. యువతికి 17 ఏళ్లు, యువకుడికి 18 ఏళ్లు. ప్రస్తుతం ఇద్దరి పరిస్తితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి బంధువులు పెళ్లికి అంగీకరించలేదని గ్రామస్తులు తెలిపారు.

Girl’s Relatives Fire on Lovers in Uttar Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News