Friday, May 10, 2024

ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర పుడ్‌కమీషన్ చైర్మన్‌గా గోలి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆదివారం ఫుడ్‌ కమిషన్ కార్యాలయంలో పదవీప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్బంగా అధికారులు గోలికి బాధ్యతలు అప్పగించారు. తనకు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా గోలి పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News