Friday, April 26, 2024

ఆన్‌లైన్ పాఠాలు బోధించ‌డానికి వెళ్లి వస్తూ తిరిగి రాని లోకాలకు

- Advertisement -
- Advertisement -

Govt Teacher Fell into well and died

 

వరంగల్ రూరల్ : ఓ ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ పాఠాలు బోధించ‌డానికి వెళ్లి వస్తూ ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో పడి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లంలోని మానుబోతుల‌గ‌డ్డ గ్రామ శివారులో చోటుచేసుకుంది. అన్వ‌ర్ పాషా(50) అనే ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థుల‌కు ఆన్‌లైన్ పాఠాలు బోధించ‌డానికి వెళ్లి తిరిగి బైక్‌పై వ‌స్తున్న క్ర‌మంలో రోడ్డు ప్ర‌క్క‌నే ఉన్న వ్య‌వ‌సాయబావిలో ప్ర‌మాద‌వాశాత్తు ప‌డి మ‌ర‌ణించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News