Saturday, May 4, 2024

ఉస్మానియాలో క్యాథ్ ల్యాబ్ సెంటర్ ను ప్రారంబించిన హరీశ్ రావు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం అధునాతన సిటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ ను సెంటర్లను ప్రారంబించారు. కార్యక్రమంలో హరీశ్ రావుతోపాటు మంత్రులు మహమూద్ అలి, తలసాని శ్రీనివాసయాదవ్, డిఎంఇ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మూడు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలోనూ మంత్రి హరీశ్ రావు సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Harish Rao Inaugurate Cath Lab service in Osmania Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News