Friday, April 26, 2024

మిర్యాలగూడలో హైటెన్షన్

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత శనివారం శోభారాణి అనే యువతి అపార్ట్‌మెంట్ పైనుంచి పడి చనిపోయింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణలో జాప్యం జరుగుతోందని బంధువులు ఆందోళన చేపట్టారు. కోదాడ-జడ్చర్ల రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పెట్రోల్ పోసుకొని యువతి తల్లి, సోదరుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

Also Read: కాంగ్రెసోళ్లను టచ్ చేస్తే క్రేన్‌కు ఉరేసి వేలాడదీస్తా: కొండా మురళీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News