Monday, May 6, 2024

తిరుపతి శ్రీవారి ఆలయలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

Huge devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారిని 29,586 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 13,507 మంది భక్తులు తలనీలాలు సమర్పించకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 2.15 కోట్లు కానుకల రూపంలో వచ్చాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కరోనా టీకా, లేనిపక్షంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగా తమ వెంట తెచ్చుకోవాలని టిటిడి అధికారులు తెలిపారు.

Huge Devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News