Wednesday, May 15, 2024

మాస్క్‌పై‌ పోలీసుల అవగాహన కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తీసుకోవలసిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించడానికి నగర పోలీసులు వరుస కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, నగర పోలీసు అధికారులతో కలిసి బషీర్ బాగ్ జంక్షన్ వద్ద బుధవారం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మాస్కులు వాడండి మరియు మీ కుటుంబాలను రక్షించండి’ వంటి నినాదాలతో ప్లకార్డులు పట్టుకున్న పోలీసు అధికారులు మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని సురక్షితంగా ఉండటానికి ఫేస్ మాస్క్ ఉపయోగించడం ప్రాముఖ్యతను చెప్పడానికి ప్రయత్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News