- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఆకస్మిక సోదాలు చేపట్టింది. విరసం, పౌరహక్కుల నేతల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. కడప, పొద్దుటూరులో విరసం మాజీ కార్యదర్శి వరలక్ష్మీ ఇంట్లోనూ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో అడ్వకేట్ రఘునాథ్ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. భీమాకొరెగావ్ కేసులో భాగంగా ఎన్ఐఏ భారీగా సోదాలు జరుపుతోంది.
NIA Raids in Telugu States TS and AP
- Advertisement -