Saturday, May 4, 2024

10 ఓవర్లకు టీమిండియా 59/2..

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో టీమిండియా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. క్రీజులో సంజూశాంసన్, కెఎల్ రాహుల్ ఉన్నారు. వన్డేలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రజత్ పటీదార్ 22 పరుగులు చేసి, ఐదో ఓవర్లో నాండ్రీ బర్గర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మొదటి రెండు వన్డేల్లోనూ అదరగొట్టిన సాయి సుదర్శన్, కీలకమైన మూడో వన్డేలో నిరాశ పరిచాడు. ఎనిమిదో ఓవర్లో హెండ్రిక్స్ ఓవర్లో సాయి (10) అవుటయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News