Wednesday, May 15, 2024

టీమిండియా టార్గెట్ 165

- Advertisement -
- Advertisement -

India Need 165 Runs to win against NZ

జైపూర్‌: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా జైపూర్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో కివీస్, టీమిండియాకు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బ్యాట్స్ మెన్లలో మార్క్ చాప్‌మ్యాన్‌ (63), మార్టిన్ గప్తిల్‌(70)లు అర్థ శతకాలతో మెరిశారు. మిగతావారు ఆశించినంత స్థాయిలో రాణించలేదు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అశ్విన్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, సిరాజ్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.

India Need 165 Runs to win against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News