Sunday, May 5, 2024

దేశంలో కొత్తగా మరో 2వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 2483 new corona cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4.30కోట్లకు చేరాయి. ఇందులో 4.25కోట్ల మంది బాధితులు కోలుకున్నారు. ఇక కొత్తగా 1399 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,23,622మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 15,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1,970మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 187.71కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

India Reports 2483 new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News