Wednesday, May 8, 2024

దేశంలో మరో 3,48,421 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

India reports 348421 new Covid-19 cases

న్యూఢిల్లీ: భారత్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు బుధవారం కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,48,421 కొత్త కోవిడ్-19 కేసులు, 4205 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,55,338 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,33,40,938కి చేరింది. ఇప్పటివరకు ఇండియాలో 1,93,82,642 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 2,54,197 మంది కరోనాతో మృతిచెందారు. భారత్ ప్రస్తుతం 37,04,099 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 17,52,35,991 మందికి కరోనా టీకా వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మే 11-21 వరకు 30,75,83,991 నమూనాలను పరీక్షించారు. వీటిలో నిన్న 19,83,804 మంది బాధితుల నమూనాలను పరీక్షించినట్టు ఐసిఎంఆర్ పేర్కొంది.

India reports 348421 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News