Sunday, April 28, 2024

చెన్నైపై బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలచిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుస విజయాలతో జోరుమీదున్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. మరోవైపు చెన్నై జట్టు ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ఆటను ఆడలేకపోతున్నారు. వరుస పరాజయాలతో డీలాపడ్డ చెన్నై ఈ మ్యాచ్‌లో గెలుపొంది టోర్నీ రేస్ లో నిలవాలని పట్టుదలగా ఉంది.

IPL 2020: RCB Won Toss and Opt Bowl Against CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News